యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది.
అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా ఇవాళ ఉదయం ముహూర్తమ్ షాట్ తో మొదలైంది. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథకాలతో దూసుకుపోతుంది. సీఎం జగన్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. దీంతో ఎంతో మంది పేద, మధ్య తరగతి
మేడ్చల్ మల్కాజ్గిరి : రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
ధరణి ఫోర్టలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు .గురువారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో రోడ్డు మార్గం ద్వారా మేడ్చల్ జిల్లా, మూడుచింతలపల్లి మండల తహసీల్దార్