కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తల్లిని కోల్పోయిన సోనియా
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు… ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్.వి.
తెలంగాణ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ అడ్వాన్స్ సప్లిమంటరీ
భారత అపర కుబేరుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో అదానీ దూసుకెళ్తున్నారు. తాజాగా ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ
కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తూ, అగ్ర తారలతో పాటు భారీ సినిమాలపై విమర్శలు చేస్తూ నెటిజన్లలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ను పోలీసులు మంగళవారం
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ పై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కొంత మంది ముస్లింలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. హిజాబ్
విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు.
విశాఖ సాగర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గల్లంతయ్యాడు. ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగగా స్నేహితుల కళ్లముందే