telugu navyamedia

వార్తలు

శర్వానంద్ “శ్రీకారం” టీజర్‌ రిలీజ్‌

Vasishta Reddy
యంగ్ హీరో శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిషోర్ రెడ్డి దర్శకత్వం

షర్మీల పార్టీపై వీహెచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Vasishta Reddy
వైఎస్‌ షర్మిల పార్టీ పెడతారనే వార్తలు రాగానే.. తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఏపీ పార్టీ తెలంగాణలో అవసరమా.. ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఇక్కడ రుద్దుతారా అని

పవన్‌తో తమన్నా రొమాన్స్‌ !

Vasishta Reddy
సంక్రాంతి కనుకనే విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ లాయర్ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా

షర్మిల కొత్త పార్టీ : ఓయూ జేఏసీ ఫైర్‌

Vasishta Reddy
లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ నిర్వహించారు. ఉదయం పది గంటలకు అభిమానులతో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ

ఏపీ పంచాయతీ ఎన్నికలు : జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం

Vasishta Reddy
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. ఓటేసేందుకు

ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి !

Vasishta Reddy
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా

సంచయితపై మండిపడ్డ ఊర్మిళ గజపతి రాజు !

Vasishta Reddy
సంచయితపై ఊర్మిళ గజపతి రాజు మండిపడ్డారు. మాన్సస్ ట్రస్ట్ లో అనేక అన్యాయాలు జరుగుతున్నాయని తెలిపారు. మాన్సస్ ట్రస్ట్ లో జరుగుతున్న అన్యాయాలపై సీఎం చర్యలు తీసుకోవాలని

ఫ్లాష్ : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Vasishta Reddy
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మే 17 నుంచి 26 వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి : ఏపీ బీజేపీ

Vasishta Reddy
రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి లాంటి వారు ఆ పదవులకు అనర్హులని… విజయసాయు రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..

Vasishta Reddy
సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కోల్పోయిన సిని పరిశ్రమ.. మరో కీలక నటున్ని కోల్పోయింది. తాజాగా బాలీవుడ్‌ కపూర్స్‌ కుటుంబంలో

ఏపీకి.. కేంద్రం అన్నిరకాలుగా అన్యాయం చేస్తోంది : మంత్రి అవంతి

Vasishta Reddy
విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా ఐదో రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు,

227 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్…

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఘానా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 578 పరుగులు