యంగ్ హీరో శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిషోర్ రెడ్డి దర్శకత్వం
వైఎస్ షర్మిల పార్టీ పెడతారనే వార్తలు రాగానే.. తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఏపీ పార్టీ తెలంగాణలో అవసరమా.. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ రుద్దుతారా అని
సంక్రాంతి కనుకనే విడుదలైన ‘వకీల్సాబ్’ టీజర్కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్కల్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా
లోటస్పాండ్లోని తన నివాసంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ నిర్వహించారు. ఉదయం పది గంటలకు అభిమానులతో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. ఓటేసేందుకు
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్తో చేయనున్న ఆదిపురుష్ కూడా
సంచయితపై ఊర్మిళ గజపతి రాజు మండిపడ్డారు. మాన్సస్ ట్రస్ట్ లో అనేక అన్యాయాలు జరుగుతున్నాయని తెలిపారు. మాన్సస్ ట్రస్ట్ లో జరుగుతున్న అన్యాయాలపై సీఎం చర్యలు తీసుకోవాలని
సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కోల్పోయిన సిని పరిశ్రమ.. మరో కీలక నటున్ని కోల్పోయింది. తాజాగా బాలీవుడ్ కపూర్స్ కుటుంబంలో
విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా ఐదో రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు,