మన దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులు పెంచడంతో పాటుగా
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాస్జ్త్రలో కూడా కేసులు పెరుగుతుండటంతో… తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ చేసారు. ఇక
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘ఆచార్య’. అయితే ఆచార్య గత షెడ్యూల్ గోదావరి ఖనిలోని మైనింగ్ ప్రాంతంలో జరిగింది. అది
ప్రస్తుతం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్న ఆర్మీ హాస్పిటల్ వైద్యులు.. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్కు సిఫారసు చేసినట్లు
మేషం : ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు
ఆకలి చావులతో మనిషి అలమటిస్తుంటే తీరని ఆకలికోసం మనసు పరితపిస్తుంటే చలికి చావని మనిషి కోరికలు పరుగులెడ్తుంటే మాంసం కప్పిన ఎముకలగూడు వణికిపోతుంటే రూపంలేని మనసుకి మార్గాలేర్పడకుంటే
మూడు మ్యాచుల సిరీసులో భాగంగా పూణే నగరంలోని ఎంసీఏ స్టేడియంలో శుక్రవారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగి రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన 35