telugu navyamedia

వార్తలు

కరోనా వ్యాప్తి పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

Vasishta Reddy
మన దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా టెస్టులు పెంచడంతో పాటుగా

ఏపీలో కూడా విద్యాసంస్థలు బంద్… కానీ..?

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాస్జ్త్రలో కూడా కేసులు పెరుగుతుండటంతో… తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ చేసారు. ఇక

ఏపీలో మరోసారి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం…

Vasishta Reddy
ఏపీలో గతంలో కొన్ని రోజుల క్రితం వరుసగా దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే, ఆ తర్వాత అలాంటి

ఈ నెల 31న ఆచార్య నుండి ఫస్ట్ సింగిల్…

Vasishta Reddy
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘ఆచార్య’. అయితే ఆచార్య గత షెడ్యూల్ గోదావరి ఖనిలోని మైనింగ్ ప్రాంతంలో జరిగింది. అది

నిలకడగా రాష్ట్రపతి ఆరోగ్యం…

Vasishta Reddy
ప్రస్తుతం భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్న ఆర్మీ హాస్పిటల్‌ వైద్యులు.. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్‌కు సిఫారసు చేసినట్లు

మార్చి 28 ఆదివారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు

చావుకే_చలేసింది

Vasishta Reddy
ఆకలి చావులతో మనిషి అలమటిస్తుంటే తీరని ఆకలికోసం మనసు పరితపిస్తుంటే చలికి చావని మనిషి కోరికలు పరుగులెడ్తుంటే మాంసం కప్పిన ఎముకలగూడు వణికిపోతుంటే రూపంలేని మనసుకి మార్గాలేర్పడకుంటే

ఓటమి…తల రాత !!

Vasishta Reddy
ఓటమి తలరాత కాలేదు జీవనరేఖ గీసి పోలేదు సాధిస్తే చేకూరే ఫలం సాధనలోనే విఫలం… గుణ పాఠాలు నేర్పే పుస్తకం అధ్యాయము చేసే మస్తకం అనునిత్యం గుర్తుచేసే

అతి నిద్రే….కరోనాకు అసలైన వాక్సిన్ !

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా

కరోనా సెకండ్ వేవ్ : ఎండాకాలంలో కూలర్లు, ఫ్యాన్లు వాడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి

Vasishta Reddy
ఎండాకాలం వచ్చేసింది. ఇంకేం అందరూ ఉక్కపోతతో  ఇబ్బంది పడుతుంటారు. దీంతో అందరూ ఏసీ, కూలర్లు, ఫ్యాన్స్ వడటం మొదలు పెట్టారు. అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో

బుకీలను అరెస్ట్ చేసిన పోలీసులు…

Vasishta Reddy
మూడు మ్యాచుల సిరీసులో భాగంగా పూణే నగరంలోని ఎంసీఏ స్టేడియంలో శుక్రవారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగి రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన 35

హోలీని బ్యాన్ చేసిన రాష్ట్రాలు ఇవే…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సమయంలోనే హోలీ పండుగ వచ్చింది. ఈనెల 28,29 తేదీల్లో ఇండియాలో హోలీ వేడుకలు జరగబోతున్నాయి.