telugu navyamedia

వార్తలు

మహరాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌…!

Vasishta Reddy
మహారాష్ట్రలో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు ఇక్కడే వెలుగు చూస్తున్నాయి. దీంతో మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోంది మహారాష్ట్ర సర్కార్. లాక్‌డౌన్‌

షాకింగ్… అపోలో ఆస్పత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

Vasishta Reddy
నగరి ఎమ్మెల్యే రోజా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే రోజా… ఎమ్మెల్యేగానే కాకుండా సినీ పరిశ్రమ ద్వారా ఎంతో ఫేమస్‌. ప్రస్తుతం జబర్దస్త్‌ షోలో జడ్జిగా అందరినీ

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న ఎమ్మెల్సీ కవిత…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 500 మేర కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా

అదరగొట్టిన తమన్నా ‘లెవెన్త్ అవర్’ టీజర్

Vasishta Reddy
  15 ఏళ్ల వయసులోనే తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంలో నటించింది. అదే ఏడాది తెలుగులో

వచ్చే నెల భారత్‌కు మరో 10 రఫేల్‌ యుద్ధ విమానాలు

Vasishta Reddy
భారత్‌కు మరికొన్ని రఫేల్‌ జెట్లు రాబోతున్నాయి. ఇప్పటికే భారత అమ్ములపొదిలో 11 రఫేల్‌ యుద్ధ విమానాలు వచ్చి చేరగా.. వాటికి జతగా మరో 10 వచ్చే నెల

సాగర్‌ ఉప ఎన్నికల్లో ట్విస్ట్‌… టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కీలక నేత !

Vasishta Reddy
తెలంగాణలో ఇటీవలే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయాన్ని సాధించింది. తాజాగా నాగార్జున సాగర్ ఉప

ఇండియాలో కరోనా ఉగ్రరూపం..5లక్షలు దాటిన యాక్టివ్ బాధితులు

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయి లో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.20 కోట్లు దాటాయి

గుడ్‌న్యూస్‌ : తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ

శ్రీవారి భక్తులకు అలర్ట్‌ : ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో

ఏపీలో రెండు ఆర్టీసీలు ఢీ..ఐదుగురు మృతి

Vasishta Reddy
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద గ్యాస్‌ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ కు ముందు సీఎం కేసీఆర్‌.. తెలంగాణలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు

హెలికాప్టర్‌ క్రాష్‌…పైలట్‌తో సహా ఐదుగురు మృతి

Vasishta Reddy
అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఆ రాష్ట్రంలో హెలికాఫ్టర్‌ కూలి ఐదుగురు మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. యాంకరేజ్‌ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్‌