telugu navyamedia

వార్తలు

రోహిత్ రనౌట్ పై స్పందించిన క్రిస్‌ లిన్‌

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్‌కు ముంబై ఇండియన్స్ ఆటగాడు డికాక్ లేటుగా రావడంతో ప్రస్తుతం అతడు క్వారంటైన్ గడుపుతున్నాడు. దీంతో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి

తెరాస సాగర్ ఎన్నికల ఖర్చు 200 కోట్లు : రేవంత్

Vasishta Reddy
నోటిఫికేషన్ ముందే కేసీఆర్ సాగర్ లో పర్యటించారు. మళ్లీ వస్తారని తెలుస్తోంది. దుబ్బాకకు ఒక్కసారి కూడా వెళ్లని కేసీఆర్ సాగర్ కు రెండుసార్లు ఎందుకు వస్తుండొ ఇక్కడి

అతను నా లోటు తీర్చాడు : కోహ్లీ

Vasishta Reddy
ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. చెపాక్‌వేదికగా ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన కోహ్లీసేన

తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్న జగన్.. ఎందుకంటే..?

Vasishta Reddy
ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ తిరుపతిలో పర్యటించనున్నట్లు ఇంతకముందు వైసీపీ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే అనూహ్యంగా ఆయన సభ రద్దు

అలీబాబాకు భారీ జరినామా…

Vasishta Reddy
అలీబాబా గ్రూప్‌ సంస్థల అధిపతి, అపరకుబేరుడు జాక్‌ మా‌పై చైనా ప్రభుత్వం తాజాగా.. చైనా యొక్క యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రత్యర్థులు మరియు వ్యాపారులపై

ప్రాక్టీస్ లో ధోని జోరు… ఇక ఢిల్లీ బౌలర్ల పని…!

Vasishta Reddy
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను చిన్ని సూపర్ కింగ్స్ ఢీ కొట్టబోతోంది. చెన్నై జట్టులో సురేష్ రైనా ఆడటం దాదాపు

ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో ముగిసిన మంత్రి ఈటల చర్చలు

Vasishta Reddy
ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో ముగిశాయి మంత్రి ఈటల చర్చలు. మెడికల్ కాలేజీల్లో కరోనా ట్రీట్‌మెంట్ కోసం సాధారణ బెడ్ల తో పాటు, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు

నా బలం అదే అంటున్న హర్షల్…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 లో భాగంగా నిన్న చెన్నై వేదిజగా ముంబై ఇండియన్స్‌తో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చిట్టచివరి బంతికి విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన

సాగర్ మేనిఫెస్టోను విడుదల చేసిన కిషన్ రెడ్డి…

Vasishta Reddy
నాగార్జునసాగర్ అభివృద్ధి మేనిఫెస్టోను మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ముఖ్య నేతలు విడుదల చేశారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

షర్మిలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
బైబిల్ విజయమ్మ, సిస్టర్ షర్మిల, బ్రదర్ అనిల్ తెలంగాణ యెహోవా రాజ్యం తీసుకు రావాలని అనుకుంటున్నారా..  దీని వెనుక కేసీఆర్ ఉన్నాడని మండిపడ్డారు షర్మిలపై బీజేపీ రాష్ట్ర

సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ…

Vasishta Reddy
ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. తనపై ప్రభుత్వం మోపిన అభియోగాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆ లేఖలో ఏబీవీ పేర్కొన్నారు. కమిషనర్‌

బెంగాల్ ఎన్నికలు : కాల్పుల్లో నలుగురు మృతి

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో మొత్తం 5 రాష్ట్రలో ఎన్నికల హిట్ ఉన్న అందరి చూపు మాత్రం పశ్చిమ బెంగాల్ విప్ ఉంది. అయితే అక్కడ మొత్తం ఎనమ్మిది