telugu navyamedia

వార్తలు

ఏపీని కుక్కలు చింపిన విస్తర లాగా చేశారు : కన్నబాబు

Vasishta Reddy
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు టిడిపిపై ఫైర్ అయ్యారు. తెదేపా హయాంలో 68వేల కోట్లు తినేశారని..ప్రజలను మోసం చేసి ఇప్పుడొచ్చి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో

బ్రేకింగ్ : CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో విద్యార్ధుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు

కరోనా పోరు : ఏపీకి మెరికా తెలుగు అసోసియేషన్ భారీ విరాళం

Vasishta Reddy
కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించింది అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా). సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు

చిన్నారి పెద్ద మనసుకు చిరంజీవి ఫిదా…

Vasishta Reddy
అన్షి అనే చిన్నారి తనను మరింతగా ఇన్స్‌పైర్ చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను

తెలంగాణలో దారుణం : అత్తకు కరోనా.. కోడలిని కౌగిలించుకుని మరీ..!

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..

కేటుగాడు: 35 గ్రాముల బంగారు ఉంగరాలను దొంగ!

Vasishta Reddy
పోలీసులకు ఆధారాలు దొరకకూడదనే భయంతో ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగాడు. ఆ దొంగ మింగిన బంగారు ఉంగరాలను ఆపరేషన్‌ చేసి డాక్టర్లు బయటికి

ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !

Vasishta Reddy
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. “పరాజయంపాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదు. ఎందుకు ఓడానో తెలియదని, తనను

ఝూటా మాటలతో కెసిఆర్ యువతను మోసం చేశారు : బండి సంజయ్

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. తెలంగాణ వచ్చాక ..నీళ్లు ఫామ్

ఏపీలో కరోనా సునామీ : 17 లక్షలు దాటిన కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీలో 17 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Vasishta Reddy
స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తమ్మినేని సీతారాంకు చికిత్స కొనసాగుతోంది. గత రెండు

అలర్ట్ : ఆలయాలకు వెళ్ళేవారు ఈ రూల్స్ పాటించాల్సిందే

Vasishta Reddy
కరోనా సమయంలో లాక్‌డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ లో అర్చ‌న‌, పూజ సేవ‌ల‌ను ఊప‌యోగించుకోవాల‌ని తెలంగాణ దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ కోరారు.

గుడ్ న్యూస్ : ఆయుష్షు 64 మెడిసిన్ విడుదల

Vasishta Reddy
కరోనా బాధితుల కోసం మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల