telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుడ్ న్యూస్ : ఆయుష్షు 64 మెడిసిన్ విడుదల

కరోనా బాధితుల కోసం మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. గతంలో మలేరియా కోసం వాడిని ఈ డ్రగ్ ను కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుపనుంది. 18 నుండి 60 మధ్య సంవత్సరాల వయస్సు వారిపైన  క్లినికల్ ట్రయల్స్ చేయనుంది నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనినాని. ఆసింటమేటిక్, మైల్డ్ సింటమ్స్ ఉన్న కరోనా బాధితులను అధికారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆరెస్సెస్ సేవ భారతి మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు మధ్య ఎమ్ఓయూ ఉండగా.. సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసోలేషన్ సెంటర్స్ లో ఉన్న పేషంట్లకు ఆయుష్షు 64 మెడిసిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్  యూనినాని ఇవ్వనుంది. ఈ మేరకు సేవ భారతి ప్రతినిధులకు ఆయుష్షు 64 మెడిసిన్ ను అందచేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Related posts