కరోనా సమయంలో లాక్డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ లో అర్చన, పూజ సేవలను ఊపయోగించుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కోరారు.
కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఆంక్షలు విధించారు. మాస్క్ తప్పనిసరి చేశారు. కరోనా లక్షణాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. విగ్రహాల ధ్వంసంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై
ఏపీలో రాజకీయాలు వేడివేడిగా నడుస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలో పెద్ద రచ్చ జరుగుతుంటే… తాజాగా ఏపీ డీజీపీ మరో బాంబు పేల్చాడు. విగ్రహాల ధ్వంసం
ఏపీలో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్ధం ఘటనతో