ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. న్యాయముర్తులకు ఉద్దేశ్యాలు ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నా
BJYM రాష్ట్ర అధ్యక్షులు కె.సురేంద్ర మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిజెపి బలోపేతం అయితేనే ఎపి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని…గతంలో టిడిపి, ఇప్పుడు వైసిపి అధికారంలో
వాయుగుండం ప్రభావంతో కృష్ణాజిల్లా, విజయవాడ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం గురించి చెప్పనక్కర్లేదు. ఇక వైసీపీ ఏపీ విజయసాయిరెడ్డి టీడీపీన టార్గెట్ చేసుకొని
నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. అదృష్టవశాత్తు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కి తృటిలో తప్పిన ప్రమాదం
టీడీపీ లీడర్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విశాఖలో భూములు కొల్లగొట్టడానికే అమరావతి ఉద్యమంపై సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. రైతు ద్రోహి సజ్జల రామకృష్ణారెడ్డి లోకేష్ గారి
ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలో ఓ యువకుడు ప్రేమోన్మాదానికి యువతి బలైంది. చిన్నారి అనే యువతి ని ప్రేమించించమంటూ వెంటపడి నాగభూషణం వేధింపుల గురి
విశాఖపట్నంలో ఎరువుల కర్మాగారం ‘కోరమాండల్’ నుండి వాయువు వెలువడిందన్న వార్తలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కర్మాగారం పరిసర గ్రామాల్లో స్థానికుల