telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వం..భారీ వర్షాలపై కన్నబాబు హామీ

Vasishta Reddy
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను అప్రమత్తం

నేడు న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోంది : ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. న్యాయముర్తులకు ఉద్దేశ్యాలు ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నా

నక్కకు మూడే కాళ్లు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

Vasishta Reddy
BJYM రాష్ట్ర అధ్యక్షులు కె.సురేంద్ర మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిజెపి బలోపేతం అయితేనే ఎపి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని…గతంలో టిడిపి, ఇప్పుడు వైసిపి అధికారంలో

కృష్ణా, విజయవాడ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు…

Vasishta Reddy
వాయుగుండం ప్రభావంతో కృష్ణాజిల్లా, విజయవాడ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం,

కొండ చరియలు విరిగి పడి ఒక వ్యక్తి మృతి…

Vasishta Reddy
విజయవాడ లో నాలుగు స్తంభాల సెంటర్ లో కొండచరియలు విరిగి నివాసాల మీద పడటంతో మట్టిలో కూరుకుపోయి వ్యక్తి ఓ వ్యక్తి మరణించాడు. దాంతో విజయవాడ కొండ

బాబుపై మరో విజయసాయిరెడ్డి ట్వీట్.. వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు అంటూ

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం గురించి చెప్పనక్కర్లేదు. ఇక వైసీపీ ఏపీ విజయసాయిరెడ్డి టీడీపీన టార్గెట్ చేసుకొని

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్‌ …వారికి 5 లక్షల పరిహారం

Vasishta Reddy
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచ నలుమూలల వ్యాపించింది. మన దేశంలోనూ ఈ వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి

వైసీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం…తృటిలో తప్పిన ప్రమాదం

Vasishta Reddy
నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. అదృష్టవశాత్తు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కి తృటిలో తప్పిన ప్రమాదం

జగన్మోహన్ రెడ్డి గన్నేరు పప్పు : బోండా ఉమామహేశ్వరరావు

Vasishta Reddy
టీడీపీ లీడర్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విశాఖలో భూములు కొల్లగొట్టడానికే అమరావతి ఉద్యమంపై సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. రైతు ద్రోహి సజ్జల రామకృష్ణారెడ్డి లోకేష్ గారి

తీరం దాటిన వాయుగుండం…రెండు రాష్ట్రాలకు భారీ వర్షాలు

Vasishta Reddy
బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య కాకినాడ వద్ద వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం అక్కడ 75 కిలో

ఏపీలో దారుణం: ప్రేమించలేదని యువతిని కాల్చిచంపిన యువకుడు

Vasishta Reddy
ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలో ఓ యువకుడు ప్రేమోన్మాదానికి యువతి బలైంది. చిన్నారి అనే యువతి ని ప్రేమించించమంటూ వెంటపడి నాగభూషణం వేధింపుల గురి

విశాఖ ఎరువుల కర్మాగారం పై పరిశ్రమల శాఖ మంత్రి విచారణ…

Vasishta Reddy
విశాఖపట్నంలో ఎరువుల కర్మాగారం ‘కోరమాండల్’ నుండి వాయువు వెలువడిందన్న వార్తలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కర్మాగారం పరిసర గ్రామాల్లో స్థానికుల