కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో మళ్ళీ గందరగోళం మొదలైనట్లు తెలుస్తుంది. లిబర్టీ స్టీల్స్ తో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం పక్కన
టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల మధ్య తలనీలాలను భద్రపరుస్తుందని…ప్రాసెస్ చేసిన తలనీలాలు పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో విక్రయాలు జరుపుతాము. కాబట్టి మిజోరంలో పట్టుబడిన తలనీలాలకు టిటిడి కి
ఇప్పుడు రిటైరవుతున్నా కాబట్టి నా ఓటు హక్కు కోసం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తానని అన్నారు నిమ్మగడ్డ. ఎస్ఈసీకున్న అధికారాలను వినియోగించుకున్నా కానీ.. వేరే వారి పరిధిలోకి వెళ్లలేదని
ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ బీజేపీ
ఎన్టీఆర్.. టీడీపీ ప్రారంభిస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు చేరిన వ్యక్తి చంద్రబాబు అని.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పార్టీగా
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ రిలీజ్ చేసిన
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పాకివలస దగ్గర ఒక లగేజ్ వ్యాన్… బావిలో పడిపోయింది. బావి నీటిలో వ్యాన్ పూర్తిగా మునిగిపోయింది. వాహనంలో డ్రైవర్తో పాటు మరికొందరు
వైసీపీ, తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. 1999లో బీజేపీ అభ్యర్థిగా గెలిచాం… బీజేపీ కేంద్రంలో