ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి, తిరుమల పర్యటన ఖరారైంది. రెండు రోజులు పాటు ఆయన తిరుపతిలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు రాష్ట్రాలను ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం ముంచెత్తుతుంది. అయితే, తుఫాన్ ఇవాళ తీరం దాటనున్న
ఇవి మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు, ఏపీ ప్రజల కోసం..రెండున్నరేళ్లలో నష్టపోయిన ప్రతి వ్యక్తి కోసం టీడీపీ గెలవాల్సిన యుద్ధం ఇది అని చంద్రబాబు అన్నారు. ఈ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు నిన్న తారా స్థాయికి వెళ్ళాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత టిడిపి
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత జగన్ మోహన్రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. జగన్కు సీఎం అవ్వాలనే గట్టి సంకల్పంతో తండ్రి వైఎస్ఆర్
ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు సోమవారం మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు.