నలభైయేళ్ల రాజకీయజీవితంలో చంద్రబాబునాయుడు ఏనాడూ ఎదుర్కోని అవమానాలు ఎదుర్కొని శాసనసభనుంచి నిష్క్రమించారు. ముఖ్యమంత్రి హోదాలోనే మళ్లీ శాసనసభలోకి అడుగుపెడతామన్న చంద్రబాబు శపథంచేసి వెళ్లిపోయారు. తను ఎదుర్కొన్న విపత్కర
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రణరంగంగా మారింది. ఇవాళ ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు
కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్ధం
గత కొద్ది రోజులగా ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోందిని.. దీనివలన ఆంధ్రప్రదేశ్ లోని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం.. చెప్పుకోడానికి గొప్పగా ఉన్నప్పటికీ అమల్లో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినపుడే ప్రయోజనకరంగా ఉంటుందని దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమార్తె,
తిరుపతి జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లు, వీధులు జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీట మునగడంతో, కాలనీవాసులు బయట అడుగు పెట్టేందుకు వీలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలో పరమపదించిన పదిమంది మాజీ శాసనసభ్యులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కడపజిల్లా బద్వేలు శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో
వచ్చే విద్యాసంవత్సరంనుంచి కొత్త విద్యావిధానాన్ని అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. విద్యావిధానంలో సమూల మార్పులతో సత్ఫలితాలను సాధించేందుకు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరేమోనని పంచాయతి రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల
ప్రకాశంజిల్లా దర్శి నగరపంచాయతీని తెలుగుదేశంపార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు గాను ఒక వార్డులో ఏకగ్రీవం కాగా… 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించిన