telugu navyamedia

ys jagn mohan reddy

వచ్చే సంవత్సరంనుంచే కొత్త విద్యావిధానం..

navyamedia
వచ్చే విద్యాసంవత్సరంనుంచి కొత్త విద్యావిధానాన్ని అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. విద్యావిధానంలో సమూల మార్పులతో సత్ఫలితాలను సాధించేందుకు