అఖిల్ అక్కినేని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్గా
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే ఈరోజు కోర్టులో కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ప్రభుత్వం. మద్యం
ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది.. తాజాగా పరిషత్ ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.. కోడ్ అమల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పాటించలేదన్న సూచనలపై హైకోర్టు
తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం శ్రీ కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది.