telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : … మరో బహిరంగ హత్య …

another public murder in khairatabad today

నగరంలో ఈరోజు మరో దారుణ హత్య జరిగింది. ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ వద్ద గుర్తుతెలియని కొందరు దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

మృతుడి పేరు బంగారి(55) అని తెలిపారు. ఈయన స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామమని చెప్పారు. ఈ హత్య చేసేందుకు గత కారణం ఇంకా తెలియరాలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related posts