తెలంగాణ శాసనమండలి జూబ్లీహాల్లో ఇదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గే మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, రియాజ్ ఉల్ హాసన్ వీరంతా డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఛాంబర్లోఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. నలుగురు టీఆర్ఎస్.. మరొకరు ఎంఐఎం సభ్యుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు, జిల్లాల నేతలు పాల్గొన్నారు.
previous post
next post
పరారీలో ఉండాల్సిన అవసరం మా ఆయనకు లేదు: అఖిలప్రియ