కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కోమటిరెడ్డి
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, జీఎస్టీ , నిరుద్యోగం సమస్యలపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రియాంక గాంధీ క్లారిటీ ఇచ్చింది. ఎన్నడూ జరగని విధంగా యూపీ
ఉత్తర్ప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ నుంచి మాజీ సీఎం
ఉత్తర ప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లఖింపూర్ ఘటనతో ఇప్పుడు యూపీలో రాజకీయాలు వేడెక్కాయి. లఖింపూర్ ఘటనను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇప్పటికే
లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనతో చెలరేగిన రాజకీయ వివాదం ఉత్తర ప్రదేశ్ను హీటెక్కిస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీ మరణించిన రైతుల కుంటుంబాలను
కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీని అరెస్ట్ చేసి ఉంచిన సీతాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రియాంక చీపురు పట్టారు, తను ఉన్న గదిని తానే ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేశారు.
యూపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టాయి. యోగీ నేతృత్వంలోనే 2022 ఎన్నికలకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్
కాంగ్రెస్ యువనాయకురాలు ప్రియాంక గాంధీతో తెలంగాణ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనారెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. తెలంగాణలో పర్యటించాలని ప్రియాంక గాంధీకి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా
ప్రియాంక గాంధీ కాన్వాయ్లో కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్న ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో ప్రియాంక గాంధీ