కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కోమటిరెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ లో విమర్శలు, ప్రతి విమర్శలతో నాయకుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది.శుక్రవారం చండూరు సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్పై విమర్శలు గుప్పించాడు.