గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం గందరగోళంగా మారింది. మొదట ఒంటరి పోరుకు మొగ్గు చూపిన జనసేన.. తర్వాత బీజేపీ కలిసి రాబోతుందంటూ చేసిన ప్రకటన
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ప్రజా నాయకులు, పాలనాదక్షులని ప్రజా గాయకులు గద్దర్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల గతిని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను కెసిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో కాకరేపుతున్నాయి… రేపటితో గ్రేటర్లో నామినేషన్లు ముగియనున్నాయి.. ఓవైపు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే
గ్రేటర్ ఎన్నికలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మార్గనిర్దేశనంలో గాంధీ నగర్ లో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. 65 వేల
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పొలిటికల్ జంపింగ్లకు తెరలేచింది.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఇలా.. ఏ పార్టీకి మినహాయింపులేకుండా
జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయానికి బ్రేక్ పడింది… ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం… ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ నిన్ననే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు కూడా ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రచారానికి
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పెట్టుబడుల
గ్రేటర్ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్రావు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో రఘనందన్ రావు
రాబోయే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రస్థుత కార్పోరేటర్ల నేర చరిత్ర గురించి విశ్లేంచింది. ఇందులో సంచలన నిజాలు బయటపడ్డాయి.
కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ పఠాన్ చెరులో టీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సిద్ధాంతం
దుబ్బాక ఉప ఎన్నిక విజయం తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచింది. గ్రేటర్ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలనే ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యలోనే ఇతర పార్టీల