రాబోయే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రస్థుత కార్పోరేటర్ల నేర చరిత్ర గురించి విశ్లేంచింది. ఇందులో సంచలన నిజాలు బయటపడ్డాయి.
నిబంధనలను అతిక్రమిస్తే అకౌంట్లు బ్యాన్ చేస్తానమని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ హెచ్చరించింది. భారతదేశంలోని రాజకీయ పార్టీలు తమ సేవలను దుర్వినియోగం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది.