telugu navyamedia

Gautam Gambhir

గేల్ బ్యాటింగ్ స్థానం పై గంభీర్ అసహనం…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్‌ కింగ్స్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. కానీ ఆ జట్టు కాంబినేషన్‌పై మాజీ క్రికటర్లు, విశ్లేషకులు విమర్శలు

కోహ్లీలాంటి కెప్టెన్ ను ఎప్పుడు చూడలేదు : గంభీర్

Vasishta Reddy
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మ్యాక్స్‌వెల్(41 బంతుల్లో 59) జట్టు

మ్యాక్స్‌వెల్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 14.25 కోట్లు పెట్టి తీసుకుంది. కానీ ఆర్‌సీబీకి ఒరిగేదేం

ఒక్క ఆ సిక్సే కాదు… ప్రపంచ కప్ అంటే…?

Vasishta Reddy
2011 వన్డే ప్రపంచకప్‌ విజయానికి నేటితో పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ…’ఒక వ్యక్తి మాత్రమే ప్రపంచకప్ గెలిచారని మీరు అనుకుంటున్నారా?. ఒక వ్యక్తి

ఇంగ్లాండ్ ఆటగాడి పై గంభీర్ ప్రశంసలు…‌

Vasishta Reddy
ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్‌ బట్లర్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. వరల్డ్‌ టీ20 బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌లలో బట్లర్ ఒకడని పేర్కొన్నాడు. ‘జోస్‌ బట్లర్

పంత్ పై గంభీర్ ప్రశంసలు…

Vasishta Reddy
ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ ఆదిలోనే రెండు ఇకెట్లు కోల్పోయిన తరత బ్యాటింగ్ కు వచ్చిన పంత్ రివర్స్‌ స్కూప్ ఆడాడు. అయితే

ఒక్క పింక్ బాల్ టెస్ట్ లోనే ఇంగ్లాండ్ కు విజయావకాశాలు…

Vasishta Reddy
ఐపీఎల్ తర్వాత నేరుగా ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అద్భుతమైం టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకొని తిరిగి వచ్చింది. అయితే వచ్చే నెల 5

ఆ రెండు జట్ల మధ్య తేడా అదే : గంభీర్

Vasishta Reddy
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ప్రశంసల జల్లు కురిపించాడు.

రాజస్థాన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన గంభీర్…

Vasishta Reddy
ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2021 వేలానికి గత బుధవారమే ఫ్రాంచైజీలన్నీ తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ‘చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు

ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి : గంభీర్

Vasishta Reddy
ఆసీస్ తో జరిగిన మొదటి సిరీస్ లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో మొదటి రెండు రోజులు భారత్ ఆసీస్ జట్టు

స్మిత్ పై గంభీర్ ప్రశంశల వర్షం…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన రెండు వన్డే మ్యాచ్ లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్ లలో ఆసీస్

కెప్టెన్ గా కోహ్లీని తప్పించి రోహిత్ ని పెట్టాలి : గంభీర్

Vasishta Reddy
నిన్న జరిగిన ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఐదో టైటిల్‌ను కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ