ప్రముఖ సినీనటుడు సత్యరాజ్ (కట్టప్ప) కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు. ఒక్కసారిగా ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడడంతో హుటాహుటిన
దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది.. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీలు దాగా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిత్ర
దేశంలో కరోనా రోజు రోజుకి విజృంబిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది సినీ సెలబ్రిటీలే ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులు కరోనా బారిన పడ్డారు.
కరోనా కల్లోలం సృష్టించిన రోజుల్లో ఆయన మందు… ఓ దివ్యౌషధం… మెజారిటీ జనం ఎగబడటం… కోర్టు తీర్పుకోసం ఎదురుచూపులు… మందు తయారు చేయించుకోడానికి ప్రజాప్రతినిధులు క్యూకట్టడం… ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచదేశాల్లో ప్రకంపనలు సృష్టించిన ఒమిక్రాన్ తెలంగాణలోనూ వణుకు పుట్టిస్తోంది. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఒమిక్రాన్ నిర్థారణ అయిన
తమిళ యంగ్ హీరో శింబు అనారోగ్యంతో శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమా షూటింగ్లో కొన్ని వారాలపాటు బిజీగా
తమిళ అగ్రకథానాయకుడు కమల్హాసన్ డిసెంబర్ 4 న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయన.. ఐసోలేషన్ నుంచి బయటకొచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి
భారత్లో మరోసారి కోవిడ్ కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశంలో కొత్తగా 23,529 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య,
ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,679 శాంపిల్స్ పరీక్షించగా.. 839 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. ఇక, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు,