ఐపీఎల్ 2021 ఫైట్కి అంతా సిద్ధమైంది. రేపటి నుంచే ఈ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. అయితే.. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్కి అంతా సిద్దమైంది.
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు తెలంగాశాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సర్ ప్రైజ్ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్భవన్ నుంచి ఫోన్ఇన్ ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఊహించని విధంగా
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ {సీబీఎస్ఈ} 10,12 తరగతులకు పరీక్ష తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ
వచ్చే ఏడాదిగానూ సాధారణ సెలవులను జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రరటీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఐచ్చిక సెలవులను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించింది.