telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో ఈరోజు కరోనా కేసులు ఏన్నంటే!

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32, 846 శాంపిల్స్‌ పరీక్షించగా.. 503 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 12 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 817 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,88,00, 809 కు చేరుకోగా ఈ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,58, 065 కు పెరిగింది.. ఇక, 20,36, 865 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14, 268 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 6932 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Related posts