తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం అవుతుందని…రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా మంచి చేయాలన్న ఆలోచన కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు
సీఎం కేసీఆర్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా గెలవాలని అనుకుంటున్నామని…భాగ్యనగరాన్ని పాత బస్తి చేయాలని
టీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్సే బురుద రాజకీయం చేస్తోందని..వరద సహాయాన్ని కూడా దోచుకుతిన్నారని ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ చర్చకు
హైదరాబాద్ షాద్నగర్లోని శ్రీనివాస కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యా రెడ్డి ఆత్మహత్య విషాదాన్ని నింపింది… ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది
గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి 75 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా బిజెపి రాబోయే గ్రేటర్
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి… ఓవైపు కరోనాతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు.. ప్రజలను పీల్చిపిప్పిచేసే
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే ప్రధాన బాధ్యత అని, ప్రతి సర్కిల్లోని అన్ని వార్డులకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత సంబంధిత డిప్యూటీ కమిషనర్లదేనని రాష్ట్ర
మంత్రి కేటీఆర్పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఈ మధ్యకాలంలో ఫ్ర స్ట్రేషన్లో ప్రెస్మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వాడుతున్న
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ ముమ్మాటికీ హిందువుల పార్టీ అని…హిందూ ధర్మానికి అడ్డం వస్తే ఊరుకునేది
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం పొగుల్లపల్లిలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి సత్యవతిరాథోడ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రైతులంతా సంతోషం గా ఉండాలని సీఎం
ఈ రోజు అగ్రిగోల్డ్ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.