భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె
సీఎం కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ… పిట్టలదొర కబుర్లేనని మండిపడ్డారు. ” తెలంగాణ సర్కారు అస్తవ్యస్త
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. పి.వి.నరసింహా రావు వర్ధంతి సందర్భంగా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రేమ జంటలు వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.. మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన
తెలంగాణ ప్రభుత్వంపై ప్రొఫెసర్ కోదండరాం మరోసారి ఫైర్ అయ్యారు. సత్తుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగం విరుద్ధంగా, అన్యాయంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా
ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే యూకేలో మాత్రం ఇప్పుడు కరోనా వైరస్ వెరియెంట్ కలవరపెడుతోంది.. అందే కాదు.. ఇతర దేశాలకు కూడా పాకుతోంది ఈ
సాంకేతిక ఆవిష్కరణలు మరియు 5జీ రంగంలో భారతదేశపు ఇంజినీరింగ్ను నిర్మించే దిశలో స్మార్ట్ ఉపకరణాల బ్రాండ్ ఒప్పో.. హైదరాబాద్లోని తన ఆర్ అండ్ డీ సెంటర్లో 5జీ