కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా.. టీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కట్టారు.. ఇది పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.. మరోవైపు.. ఈ ఎన్నికల ఫలితాలు
తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఇంకా ప్రమాణం చేయలేదు.. మేయర్ ఎన్నిక కూడా జరగలేదు.. దానికి మరికొంత సమయం ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది..
నిన్న సాయంత్రం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, ఎస్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వతరెడ్డి
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలుంటేనే సర్పంచ్, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు ముఖ్యమంత్రికి గుర్తుంటారని..
పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా కేసులు.
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే… ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో కావాల్సినన్ని సోషల్ మీడియా యాప్స్.. ఇంకేముందు.. తమకు వెరైటీగా
మన రాష్ట్రంలో మామూలుగానే మధ్య అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అదే న్యూఇయర్ వస్తుందంటే .. చిన్నాపెద్ద తేడాలేకుండా మందు పార్టీలు నడుస్తున్నాయి… కరోనా సమయంలోనూ లిక్కర్
టీఆర్ఎస్ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,