కష్టాలను గట్టేక్కించాలని మనం గుళ్లు, గోపురాలకు వెళతాం. గుళ్లో ఉన్న దేవుడిని మొక్కి… మన బాధలు చెప్పుకుంటాం. అలాగే.. దేవుడి హుండీలో డబ్బులు లేక కానుకలు వేస్తాం.
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపులకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు
దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా…ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు అంటూ ఎన్ని చేసినా… మహిళలపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. మహిళలు కనిపించగానే.. రేప్లు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని యాచారం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పాకివలస దగ్గర ఒక లగేజ్ వ్యాన్… బావిలో పడిపోయింది. బావి నీటిలో వ్యాన్ పూర్తిగా మునిగిపోయింది. వాహనంలో డ్రైవర్తో పాటు మరికొందరు
మొన్నటి వరకు పిచ్చిగా ప్రవర్తించిన పురుషోత్తం నాయుడు, పద్మజ.. తాజాగా కోలుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ విశాఖ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. దీంతో చిత్తూరు
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద గ్యాస్ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు
తెలంగాణాను అగ్ని ప్రమాదాలు వదలడం లేదు. లాక్ డౌన్ ప్రకటించిన నుంచి ఈ ప్రమాదాలు ఎక్కువగా కావడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ముంబైలోని బాండూప్ ఏరియాలో ఉన్న కరోనా ఆస్పత్రిలో ఇవాళ ఉదయాన్నే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో