న్యాయం చేయాల్సిన పోలీసులే.. దారుణాలకు ఒడికడుతున్నారు. అవును హైదరాబాద్ లో ఏకంగా ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్ చేస్తోంది. డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ
ఎవరు పెట్టిన శాపమది ఎవరు తెచ్చిన సంప్రదాయమది ఎవరన్నారది వరమని అనాది నుండి ఆడదాన్ని కాటేస్తూ కాటికి పంపుతున్న సర్పమది సమాజాన్ని పట్టి పీడిస్తున్న పిశాచమది
దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా…ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు అంటూ ఎన్ని చేసినా… మహిళలపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. మహిళలు కనిపించగానే.. రేప్లు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు
రాచకొండలో కిలాడీ లేడీ అరెస్ట్ అయింది. నెల్లూరు జిల్లాకు చెందిన అర్చన అనే ఎంబీఏ యువతిని అరెస్ట్ చేసారు రాచకొండ పోలీసులు. మాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి
పెద్దపల్లి జిల్లాలో దారుణహత్యకు గురైన వామన్ రావు, నాగమణి దంపతుల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అయితే ఆయన పైకి కనిపించేంత మంచివాడు కాదని, వామన్ రావు
ఓ లేడీ ఏకంగా పోలీసులను టార్గెట్ చేసింది… ఏదో విషయంలో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి.. అధికారులతో పరిచయం పెంచుకుంటుంది.. చనువుగా ఉంటుంది.. ఆ తర్వాత ఉన్నతాధికారులకు
బ్యాక్డోర్ ఉద్యోగాలంటూ మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడిని పోలీసులు అరెస్ట్ చేసారు. కోల్కతాకు చెందిన ఓ సైబర్ కి‘లేడీ’ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. బెంగళూర్
దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా… మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకు మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. అటు పోలీసులు, ఇటు చట్టాలు మహిళలపై దాడులు
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు