telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ కేబినేట్ భేటి ప్రారంభం..

*తెలంగాణ కేబినేట్ భేటి ప్రారంభం..
*ధాన్యం కోనుగోళుపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌కేబినేట్‌
*14 అంశాల‌పై చ‌ర్చించ‌నున్న టీఎస్ కేబినేట్‌
*111 జీవోపై కూడా కేబినేట్‌లో చ‌ర్చ‌..

సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌న ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినేట్ భేటి ప్రారంభ‌మైంది. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ధాన్యం కొనుగోలుపై మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే కాక మరో 14 అంశాలపై కేబినేట్‌ చర్చించనున్న‌ట్లు తెలుస్తోంది. 111 జీవోపై కూడా కేబినేట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts