కొత్త పార్టీకి రాజకీయ వ్యూహకర్త నియమించారు వైఎస్ షర్మిల. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియా షర్మిల పార్టీకి నియామకం అయ్యారు. అంతేకాదు.. తమిళనాడు డిఎంకె
నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు
తెలంగాణ ప్రభుత్వం పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు వైఎస్ షర్మిల. ఇక తాజాగా ఇక్కడ న్యాయం కోసం రోడ్డెక్కాల్సిందే అని అన్నారు. విద్య, వైద్యం,
సిఎం కెసిఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల కౌంటర్ వేశారు. తెలంగాణ సర్కార్ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పోస్టులు భర్తీ చేస్తుందని పేర్కొన్న వైఎస్ షర్మిల..
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు
తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా చండూర్ మండలం పళ్ళెంలలో మరో నిరుద్యోగి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఎలాంటి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో.. మనస్తాపానికి గురైన పాక
సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద
కొండా దంపతులు ఇవాళ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం మాట్లాడుతూ… వైఎస్ షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చిందన్న కొండా మురళి.. ఎట్టిపరిస్థితుల్లో రాలేమని
ఖమ్మంలో నిన్న సంకల్ప సభ పేరుతో షర్మిల పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చారు షర్మిల. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల
నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’ షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న