రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్, సారంపల్లి, అంక్సాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్… పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులను ఆహ్వానించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద హల్చల్ చేశారు.
పేదకుటుంబాల్లో ఆనందం నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఉద్ధేశమని తెలంగాణ ఐటీ ,పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేటలో
తెలంగాణ ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. హకీంపేట దగ్గర మియాపూర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి