సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ టీఆర్ఎస్.. మొదటి నుంచి అనేక ఆటుపోటులను ఎదుర్కొంది. రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర
స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అయితే.. గత వారం కింద స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మంత్రి
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్పరం చేస్తారేమోనని కేటీఆర్ కేంద్రానికి చురకలు అంటించారు. విశాఖ ఉక్కుపై మేం ఎందుకు
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటీఆర్ మద్దతు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. “అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని… తెలంగాణలో
తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని.. కేసీఆర్, కేటీఆర్ లు ఓటర్లను మోసం చేసేందుకు మళ్ళీ కుట్ర చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గతంలో
తెలంగాణ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. పెరిగిన నిత్యవసరాల ధరలు, గ్యాస్-పెట్రోల్-డీజిల్ ధరల పై పార్లమెంట్ లో పోరాటానికి మీ ఎంపీలు
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారికను నియమిచండపై పెద్ద దుమారమే రేగుతోంది. మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకు కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించన రేవంత్.. ఇప్పుడు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశం అధికార టీఆర్ఎస్, విపక్షాల మధ్య
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములకు పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ లో ప్రత్యేక అవకాశాన్ని