తెలంగాణ పట్టభద్రతుల ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అటు పల్లా, ఇటు పీవీ కూతురు సురభివాణీ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. ఈ
తెలంగాణ పట్టభద్రతుల ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అటు పల్లా, ఇటు పీవీ కూతురు సురభివాణీ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. ఈ
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. నల్గగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిన్న పూర్తయింది. అయినా ఎవరికీ 51 శాతం
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్న ఉదయం 8 గంటల ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గం
తెలంగాణ సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీలపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశాననేది బహింరంగా ప్రకటించిన హోంమంత్రి
సాధారణ ఎన్నికల పోలింగ్కు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ ఓటింగ్. సాధారణ ఎన్నికల బరిలో నిలిచినవారిలో ఒక్కరికి మాత్రమే ఓటేస్తాం. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎంతమందికైనా
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశం అధికార టీఆర్ఎస్, విపక్షాల మధ్య
ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎన్నికల ఇంఛార్జ్లు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి కేటీఆర్.
పీవీ కుమార్తెకు టికెట్ ఇవ్వడంపై బీజేపీ నాయకులు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బ్రాహ్మణ ఓటర్ల కోసం పీవీ కుమార్తెకు టికెట్ ఇచ్చారని కేసీఆర్ పై ఆరోపణలు
ఈ మార్చి 14న తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం భారీగా నామినేషన్లు వచ్చాయి. అయితే నిన్నటితో ఈ నామినేషన్ల ఉపసంహరణ