గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్
ఇన్ని రోజులుగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియబోతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేటీఆర్ గోషామహల్ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన అనేక
సీఎం కేసీఆర్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అర్వింద్. బీజేపీ వస్తే మత కలహాలు వస్తాయని కేటీఆర్ అంటున్నారని.. మరి భైంసా బాధితులను ఆయన పలకరించారా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ పెద్దల పర్యటనలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వరదల్లా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్రమంత్రులకు స్వాగతం పలుకుతున్నామన్నారు. హైదరాబాద్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాయకులు మాట్లాడుతున్న మాటలు… తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. హుస్సేన్సాగర్ కట్టపై నిర్మించిన పీవీ, ఎన్టీఆర్ సమాధుల్ని కూల్చేస్తామంటూ..
బండి సంజయ్ సర్జికల్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని కోట్లు, సీట్ల కోసం మతిస్థితిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు కేటీఆర్. బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు
బీజేపీకి .. కేటీఆర్ వేసిన ప్రశ్నల్లో లాజిక్ లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో టీఆర్ఎస్ ఇంకా గెలవాలనుకోవటం కల్ల అని.. టీఆర్ఎస్..
జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి పెరుగుతుంది. నేతల మధ్య విమర్శలు ఎక్కువవుతున్నాయి. అయితే మజ్లిస్ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా
ఈరోజు కేటీఆర్ జహీర్ నగర్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. అందులో కేటీఆర్ మాట్లాడుతూ… గండిపేట కు రెట్టింపు స్థాయిలో కేశవ పూర్ రిజర్వాయర్ నిర్మాణం చేయిస్తాం
ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత సురక్షితమైన సిటీ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన “బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ” సదస్సులో మంత్రి పాల్గొన్నారు.