భారత్-ఆసీస్ మధ్య జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే చెలరేగిపోయాడు.. తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే ఆసీస్ను కట్టడి చేసిన భారత్.. బ్యాటింగ్లోనూ
దూకుడుగా ఆడడంలో ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాయేతర క్రికెటర్లలో అన్ని తరాలకు భారత సారథి విరాట్ కోహ్లీని మించిన ఆటగాడు లేడని టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసించాడు.
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెరీర్ ప్రమాదంలో పడిందని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా ఆటతీరు మార్చుకోవాలని సూచించాడు.