తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ
ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనందయ్య కరోనా మందు గురించి చర్చిస్తున్నారు. అయితే ఈ మందు పంపిణీ చేయడం ప్రస్తుతం ఆగిపోయింది. అయితే, చాలా మంది ఆనందయ్యకు సపోర్ట్
ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్ లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్
మొన్న ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకోసం తరలించిన విషయం తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్
ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టు కు ఎందుకు వచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ,
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్స్లు నిలిపేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్పై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. జూన్ 17కు తదుపరి విచారణ వాయిదా
కరోనా కారణంగా తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో ఏపీ నుండి వస్తున్న అంబులెన్స్లతో సహా అని వాహనాలను బోర్డర్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఏపీ అంబులెన్స్లను