జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయం కొద్ది విమర్శల దాడి పెరుగుతుంది. అయితే పాతబస్తీ ప్రజల్లో భరోసా నింపేందుకే పోలీసుల పీస్ ఫుల్ మ్యాచ్ నిర్వహిస్తున్నాము
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాయకులు మాట్లాడుతున్న మాటలు… తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. హుస్సేన్సాగర్ కట్టపై నిర్మించిన పీవీ, ఎన్టీఆర్ సమాధుల్ని కూల్చేస్తామంటూ..
గ్రేటర్ ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వేడిని మరింతగా పెంచేశాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో.. గ్రేటర్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆ
జీహెచ్ఎంసి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా జరుగుతున్నది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమాతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికారపార్టీ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుండి స్థానిక సంస్థలకు, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పాడని…బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి
గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో బిజీ అయిపోయాయి. ప్రచారంలో భాగంగా బీజేపీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ విడుదల చేశారు. గ్రేటర్లో మొత్తం 9,101
జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది. ఇప్పటికే అధికార, విపక్షాలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇవాళ్టి