గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతున్నాడు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో కాకరేపుతున్నాయి… రేపటితో గ్రేటర్లో నామినేషన్లు ముగియనున్నాయి.. ఓవైపు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ మంచి పరిపాలకుడని.. ఆయన ప్రజల సంక్షేమం
గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రచారానికి వెళ్లిన నాయకులనే నిలదీస్తున్నారు భాగ్యనగర ప్రజలు. తాజాగా.. హయత్ నగర్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సామ.తిర్మల్ రెడ్డి భూ కబ్జా
ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత సురక్షితమైన సిటీ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన “బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ” సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరుకుంది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు
జీహెచ్ఎసీ ఎన్నికలపై పోసాని కృష్ణ మోహన్ స్పందిచారు. తాను 35 ఏళ్ల నుంచి ఎంతో మంది నాయకులు, ముఖ్యమంత్రులను చూశాను.. కానీ, ఎన్టీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్లో
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు గుంటకాడి నక్కళ్ళ వ్యవహరిస్తున్నారని… అర్ధరాత్రుళ్ళు కాంగ్రెస్ నేతల ఇళ్లలోకి వెళ్లి బీజేపీ
జీహెచ్ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పనన్ కల్యాణ్… ఇవాళ మధ్యాహ్నం నాదెండ్ల నివాసంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్తో చర్చలు జరిపారు