ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు. బద్వేలు ఉప ఎన్నికతో పాటుగా, రాష్ట్రంలోని
గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతున్నాడు.