లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ రమేష్ గౌడ్ కన్నుమూశారు… తాజాగా జరిగిన టర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన
కర్ణాటక రాష్టం బీదర్ ప్రాంతాన్ని చెందిన ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతంలో ఉండే కంపెనీ లకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మ ల ను పగలగొట్టి,
ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ మృతి చెందాడు. ఆదిలాబాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారూఖ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ను
ఎన్నిసార్లు దెబ్బతిన్న పాక్ ఉగ్రవాదులకు బుద్ది రావడం లేదు. తాజాగా మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అయితే… ఉగ్రవాదులకు భద్రతాబలగాలు సరైన సమాధానమే చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని నగరోటా
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. 19 సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బులాందషర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే మొదటగా యువతి కమ్రెద్దిన్
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఆ పార్టీ నేత గుండె నొప్పితో మృతి చెందారు. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన
ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు పురస్కరించుకొని ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోని కురవపల్లి లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఇట్నేనివారిపల్లె సమీపంలో నీటి కుంటలో పడి భార్యాభర్తల ఇద్దరు మృతి చెందారు. భర్త నారాయణ