లాక్డౌన్ కాలంలో వలస కార్మికులను ఆదుకుని హీరోగా అవతరించిన సోనూ సూద్.. విద్యార్థుల ఆన్లైన్ చదువులకు ఆటంకం రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల
అనూహ్య పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కేకేఆర్, సీఎస్కే, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ జట్లలోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది వైరస్ బారిన
కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో నేడు(సోమవారం) ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ
కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. వైద్య ఆరోగ్యశాఖ చాలా కీలకం.. నిరంతరం పర్యవేక్షించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి గనుక.. వెంటనే సీఎస్ సోమేష్ కుమార్కు
దేశ రాజధాని ఢిల్లీలో రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.. అయితే, ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ
తెలంగాణ కరోనా పరిస్థితుల పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా కేసుల వివరాలు ప్రతి రోజు మీడియా బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు పేర్కొంది. యాదాద్రి భువనగిరి,