telugu navyamedia

corona

సెలబ్రెటీలకు కూడా సహాయం చేస్తున్న సోను సూద్..

Vasishta Reddy
లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులను ఆదుకుని హీరోగా అవతరించిన సోనూ సూద్‌.. విద్యార్థుల ఆన్‌లైన్‌ చదువులకు ఆటంకం రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో

ప్రగతి భవన్ లో కరోనాపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం…

Vasishta Reddy
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.  ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం.  కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల

ఐపీఎల్ లోకి కరోనా రావడానికి ఆ నిర్లక్ష్యమే కారణమా…?

Vasishta Reddy
అనూహ్య ప‌రిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కేకేఆర్, సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్, ఢిల్లీ జట్లలోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది వైరస్ బారిన

కోల్‌కత జట్టులో కరోనా రావడానికి కారణం అతడేనా..?

Vasishta Reddy
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో నేడు(సోమవారం) ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ

టీడీపీలో విషాదం : క‌రోనాతో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బలి

Vasishta Reddy
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ

కరోనా పై సీఎం కేసీఆర్ ఆదేశాలు…

Vasishta Reddy
కోవిడ్ సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలో.. వైద్య ఆరోగ్య‌శాఖ‌ చాలా కీల‌కం.. నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి గ‌నుక‌.. వెంట‌నే సీఎస్ సోమేష్ కుమార్‌కు

ఢిల్లీ గ‌వ‌ర్న‌ర్ కు కరోనా పాజిటివ్…

Vasishta Reddy
ప్రస్తుతం సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారు వీరు అనే తేడా లేకుండా అందరికి సోకుతుంది ఈ వైరస్. ప్రజలు అంతా

ఆ ప‌రిక‌రాలు, ఔష‌ధాలకు జీఎస్టీ తీసేయండి : సుప్రీం

Vasishta Reddy
దేశం క‌రోనా క‌ష్టాల‌తో ఇబ్బంది ప‌డుతుంటే.. వాటిపై జీఎస్టీ సామాన్యుడికి స‌వాల్‌గా మారింది.. అయితే.. క‌రోనా చికిత్స‌లో ఉప‌యోగించే ప‌రిక‌రాలు మ‌రియు ఔష‌ధాలకు జీఎస్టీ నుంచి మిన‌హాయింపు

తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం : సీనియర్ నేత కరోనాతో కన్నుమూత

Vasishta Reddy
 కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు కరోనాతో కన్నుమూశారు.  కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి కరోనా బారిన పడ్డారు.  కాగా, ఆయన్ను

అక్కడ కూడా అందరికి వ్యాక్సిన్ ఫ్రీ…

Vasishta Reddy
మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ ను దశల వారిగా అందిస్తున్నారు. అయితే వచ్చే నెల 1 నుండి 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి

అన్ని రాష్ట్రాల‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ‌… ఎందుకంటే..?

Vasishta Reddy
దేశ రాజ‌ధాని ఢిల్లీలో రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంది.. అయితే, ఆక్సిజ‌న్ కొర‌తను అధిగ‌మించ‌డానికి అన్ని రాష్ట్రాల‌కు విజ్ఞ‌ప్తి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు ఢిల్లీ

ఆ జిల్లాలో కరోనా టెస్టులు పెంచాలి : హైకోర్టు

Vasishta Reddy
తెలంగాణ కరోనా పరిస్థితుల పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా కేసుల వివరాలు ప్రతి రోజు మీడియా బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు పేర్కొంది. యాదాద్రి భువనగిరి,