గత ఏడాదికి పైగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో
ఓ ఏడాది కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా నాకు మన దేశంలో మందు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ చురుకుగా కొనసాగుతోంది…
దేశవ్యాప్తంగా కరోనా వైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్న కేసుల కారణంగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసిందని కొన్న కంపెనీలు
మన దేశంలో రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల దాని వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై