గత ఏడాదికి పైగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో
చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత నిన్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006