కరోనా సెకండ్ వేవ్ మన దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టించింది.. ఎప్పుడూలేని విధంగా సెకండ్ వేవ్లో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. దీంతో..
రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి
దేశంలో నెలకొన్న విపత్క పరిస్థితుల నేపథ్యంలో బయో బాబుల్ వాతావరణంలో సాఫీగా సాగిపోతున్న ఐపీఎల్ 2021 లో సోమవారం పెద్ద అలజడి రేగింది. కోల్కతా నైట్ రైడర్స్
కరోనా కారణంగా చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. గతేడాది అమెరికా కరోనాతో అతలాకుతలం అయ్యింది. గతేడాది రోజుకు లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవించాయి. ప్రపంచంలో అత్యధిక
జగిత్యాల, జిల్లాలో కరోనా పాజి టివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి శనివారం జిల్లావ్యాప్తంగా 1350 మందికి పరీక్షలు నిర్వహించగా 409 మందికి పాజిటివ్ గా తేలింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.28 కోట్లు దాటాయి కరోనా
మన దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులు పెంచడంతో పాటుగా
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాస్జ్త్రలో కూడా కేసులు పెరుగుతుండటంతో… తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ చేసారు. ఇక
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులెటిన్లో గత 24 గంటల్లో కొత్తగా
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ మశ్య కరోనా కేసులు కాస్త తగ్గడంతో స్కూల్స్, కాలేజీలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు
దేశంలో మరో సారి కరోనా పంజా విసురుతోంది. ముంబయితో పాటు మహారాష్ట్రలోని ఇతర జిల్లాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకు సత్ససంబంధాలు అధికంగా ఉన్నాయి. వారి రాకపోకలతో