telugu navyamedia

corona cases

ఢిల్లీలో పనిచేస్తున్న లాక్ డౌన్…

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ మన దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా క‌ల్లోలం సృష్టించింది.. ఎప్పుడూలేని విధంగా సెకండ్ వేవ్‌లో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. దీంతో..

కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ

Vasishta Reddy
రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ముగ్గురికి కరోనా పాజిటివ్…

Vasishta Reddy
దేశంలో నెలకొన్న విపత్క పరిస్థితుల నేపథ్యంలో బయో బాబుల్ వాతావరణంలో సాఫీగా సాగిపోతున్న ఐపీఎల్ 2021 లో సోమవారం పెద్ద అలజడి రేగింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్

అమెరికాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…

Vasishta Reddy
కరోనా కారణంగా చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.  గతేడాది అమెరికా కరోనాతో అతలాకుతలం అయ్యింది.  గతేడాది రోజుకు లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవించాయి.  ప్రపంచంలో అత్యధిక

కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం…23 మంది మృతి…

Vasishta Reddy
ఇరాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 23 మంది కరోనా రోగులు

జగిత్యాల జిల్లాలో ఒక్కే రోజు 409 కేసులు…

Vasishta Reddy
జగిత్యాల, జిల్లాలో కరోనా పాజి టివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి శనివారం జిల్లావ్యాప్తంగా 1350 మందికి పరీక్షలు నిర్వహించగా 409 మందికి పాజిటివ్ గా తేలింది.

షాకింగ్‌.. ఇండియాలో మళ్ళీ ఒక్కరోజే లక్షదాటిన కరోనా కేసులు

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.28 కోట్లు దాటాయి కరోనా

కరోనా వ్యాప్తి పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

Vasishta Reddy
మన దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా టెస్టులు పెంచడంతో పాటుగా

ఏపీలో కూడా విద్యాసంస్థలు బంద్… కానీ..?

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాస్జ్త్రలో కూడా కేసులు పెరుగుతుండటంతో… తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ చేసారు. ఇక

కరోనా కేసుల్లో కొత్త రికార్డు క్రియేట్ చేసిన మహారాష్ట్ర…

Vasishta Reddy
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులెటిన్‌లో గత 24 గంటల్లో కొత్తగా

తెలంగాణ స్కూల్స్ లో విజృంభిస్తున్న కరోనా…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ మశ్య కరోనా కేసులు కాస్త తగ్గడంతో స్కూల్స్, కాలేజీలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు

కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం…

Vasishta Reddy
దేశంలో మరో సారి కరోనా పంజా విసురుతోంది. ముంబయితో పాటు మహారాష్ట్రలోని ఇతర జిల్లాలతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వాసులకు సత్ససంబంధాలు అధికంగా ఉన్నాయి. వారి రాకపోకలతో