సీఎం కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ… పిట్టలదొర కబుర్లేనని మండిపడ్డారు. ” తెలంగాణ సర్కారు అస్తవ్యస్త
కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారిపోయింది.. ఎందుకంటే.. ఈ రోజు ఉదయం
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు నిర్వహించకూడదని నిశ్చయించుకుంది. ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం లేదని… కరోనా
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మానిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని.. 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు. రాష్ట్రానికి
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ వ్యవహారం హాట్టాపిక్గా మారిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు నూతన పీసీసీ ఎంపిక కోసం రంగంలోకి దిగిన తెలంగాణ
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలి అనుకున్న దానికి నిదర్శనమే ఈ ఫలితాలు
గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అటు కాంగ్రెస్ గత ఎన్నికల్లాగే రెండు స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ
కేరళలో కాంగ్రెస్ తన పూర్తి మద్దతును బీజేపీకి తెలుపడాన్ని రాష్ట్ర పర్యాటక మంత్రి కడకంపల్లి సెరేంద్రన్ తప్పు పట్టారు. బీజేపీ కుట్రలను విజయవంతం చేయడానికే కాంగ్రెస్ ఇటువంటి
నిన్న గ్రేటర్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. చిన్న, చిన్న సంఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కానీ పోలింగ్ శాతం మాత్రం భారీగా పడిపోయింది. అయితే..
ప్రముఖ బాలీవుడ్ నటి ఉర్మిళా మంటోడ్కర్ ఇవాళ శివసేన పార్టీలో చేరనున్నట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వార్తలపై ఉర్మిళా క్లారిటీ ఇచ్చింది.