telugu navyamedia

Cm Jagan

చంద్రబాబు మెదడును మ్యూజియంలో పెట్టాలి : పేర్నినాని

Vasishta Reddy
ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందలేమా..? అని పేర్కొన్నారు. అవసరాల కోసం ఓటర్లకు

కేసీఆర్‌, జగన్‌లపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని…విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వాళ్లేనా? అని షర్మిల ప్రశ్నించారు. జయలలిత కూడా

దేవాలయాలపై జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం !

Vasishta Reddy
దేవాదాయ శాఖ ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏసీబీ సోదాల అనంతరం దుర్గ గుడిలో ఉద్యోగుల అవినీతి లీలలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారుల అప్రమత్తం అయ్యారు.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేయని దౌర్జన్యాలు లేవు : లోకేశ్‌

Vasishta Reddy
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేయని దౌర్జన్యాలు లేవని నారా లోకేశ్‌ అన్నారు. గెలుపు కోసం సీఎం జగన్‌ ఎన్నో అడ్డదారులు తొక్కారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  “పంచాయతీ

మహిళలకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం

Vasishta Reddy
జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మహిళలకు లాభం చేకూర్చే మరో పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కారు. వైఎస్‌ఆర్‌ చేయూత, కాపు నేస్తం,

రాజధాని భవనాల నిర్మాణాలపై జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Vasishta Reddy
అమరావతి రాజధాని భవనాల నిర్మాణంపై మరో ముందడుగు వేసింది జగన్‌ ప్రభుత్వం. అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసింది : నారా లోకేశ్‌

Vasishta Reddy
ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్‌ మరోసారి నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసిందని..గెలుపు కోసం సీఎం జగన్‌ ఎన్నో అడ్డదారులు తొక్కారని

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేబినెట్‌లో చర్చించామని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్

ఏపీ కేబినేట్.. సంచలన నిర్ణయాలు ఇవే !

Vasishta Reddy
ఏపీ కేబినెట్‌ భేటీ సీఎం జగన్‌ అధ్యక్షతన ఇవాళ జరిగిన విషయం విదితమే. కాసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. ఈ భేటీలో నవరత్నాలు అమలు క్యాలెండర్‌కి

పోలవరంలో మరో కీలక ఘట్టం కంప్లీట్‌

Vasishta Reddy
పోలవరంలో మరో చారిత్రాత్మక ఘట్టం పూర్తయింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు పూర్తయింది. 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా ఇంజనీరింగ్

నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చిన సీఎం జగన్‌ !

Vasishta Reddy
నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్‌ 6వ పాలకమండలి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు సీఎం జగన్.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై కేంద్రానికే విజయసాయిరెడ్డి హెచ్చరిక !

Vasishta Reddy
ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ స్టీల్‌ ప్లాంటు పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో ఇవాళ 25 కిమీల పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నుంచి స్టీల్‌