గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కలకలం రేగింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ చిత్తు చిత్తైంది. 95 శాతం కంటే ఎక్కువగా మున్సిపాలిటీలు, మొత్తం కార్పొరేషన్లకు వైసీపీ అవలీలగా కైవసం చేసుకుంది. ప్రతిపక్ష టీడీపీ…
మున్సిపల ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ఊసర వెల్లి టైప్.. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్ధం కాదని..విజయవాడ-గుంటూరు అభివృద్ధికి గత ఐదేళ్లల్లో ఏం
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాల్టీలను వైసీపీ దక్కించుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్రం నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు కూడా సిద్ధం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్
రోడ్ల మరమ్మత్తులపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు నిధుల కేటాయింపు చేసింది. 7969 కిలో మీటర్ల మేర రోడ్ల మరమ్మత్తులకు రూ.
ఇవాళ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే… మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఇవాళ మాజీ ఎంపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి వైజాగ్లో దర్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మోడీకి సీఎం జగన్