ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ చిత్తు చిత్తైంది. 95 శాతం కంటే ఎక్కువగా మున్సిపాలిటీలు, మొత్తం కార్పొరేషన్లకు వైసీపీ అవలీలగా కైవసం చేసుకుంది. అయితే తాజాగా
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. కౌంటింగ్ ప్రారంభమైన నుంచి వైసీపీ అదే దూకుడును ప్రదర్శించింది. 95 శాతానికిపైగా మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. అటు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ఫ్యాన్ గాలికి టీడీపీ సైకిల్ చతికిలపడింది. హిందూపురంలో బాలయ్య, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో చంద్రబాబు,
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాల్టీలను వైసీపీ దక్కించుకుంది.